వార్తలకు తిరిగి వెళ్లండి

పూసపాటిరేగ మండలం పెదనడిపల్లికి చెందిన శీల రమ (37) హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం జిల్లా SP దామోదర్ మీడియాతో మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన బంగారుబాబు (28)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసామన్నారు.
వివాహేతర సంబంధం విషయంలో ఏర్పడిన వివాదంతో రమను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని, మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి బైక్పై సారిపల్లి కొండ సమీపంలో పడేసాడని తెలిపారు
Comments
Loading comments...

