వార్తలకు తిరిగి వెళ్లండి

‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మహేశ్తో భేటీ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్తోనూ ఆయన సమావేశమయ్యారు. మహేశ్తో భన్సాలీ సినిమా చేస్తే క్రేజీ కాంబినేషన్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Loading comments...

