వార్తలకు తిరిగి వెళ్లండి

వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో VHPS పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
జిల్లాలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమితి జిల్లా అధ్యక్షుడు కోడిగంటి జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

