వార్తలకు తిరిగి వెళ్లండి

రామ మందిర నిధుల అవకతవకలపై CWC పిలుపు మేరకు మంగళవారం మహబూబ్నగర్ టీచర్స్ కాలనీ శ్రీరామ ఆలయం వద్ద ఉదయం 10:30కు కాంగ్రెస్ ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు వీ. హన్మంతరావు హాజరవుతారు.
నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కోరారు.
Comments
Loading comments...

