వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ వద్ద మేకల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం రోడ్డు పక్కన సూచిక బోర్డును ఢీకొనడంతో చెలరేగిన మంటల్లో ఓ వ్యక్తి, 200లకు పైగా మేకలు సజీవదహనమయ్యాయి.
ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడగా, స్థానికులు వారిని మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు; ఘటనా స్థలాన్ని ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

