వార్తలకు తిరిగి వెళ్లండి

కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన ‘రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా’ పాదయాత్ర మహబూబ్నగర్ చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు యాత్రకు ఘన స్వాగతం పలికాయి.
దేశ ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్ర కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యువజన, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

