వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో మృతి చెందిన మహబూబాబాద్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీపతి కుటుంబానికి జిల్లా పోలీస్ అసోసియేషన్ వెల్ఫేర్ నిధుల నుంచి రూ.30 వేల సాయం అందించారు.
జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాం శేఖర్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. టౌన్ సీఐ అంజలి, ఎస్ఐలు ఉమ, సూరయ్య, అసోసియేషన్ ప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Loading comments...

