వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది మండలంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మండలంలోని 13 గ్రామ పంచాయతీలు, 5 మజార గ్రామాల్లో మొత్తం 81 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివిధ రంగులు, ఆకృతుల్లో కొలువుదీరిన గణనాథులను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో కొన్ని విగ్రహాలను 3, 5 రోజులకు నిమజ్జనం చేయనున్నారు.
Comments
Loading comments...

