వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటాల మండలం కల్లూరు 61 జాతీయ రహదారి పునర్నిర్మాణ పనులలో భాగంగా తీసివేసిన మహనీయుల విగ్రహాలను పునః ప్రతిష్టించడానికి ఏళ్ళు గడిచి పోతున్నాయని ఆరోపణలున్నాయి.
రహదారికి ఇరువైపులా అప్పట్లో ఉన్న మహాత్మా గాంధీ,శివాజీ, బిఆర్ అంబేద్కర్,ఇందిరాగాంధీ నేతాజీ,తెలంగాణ తల్లి విగ్రహాలు ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉంచారు.అది జరిగి ఏళ్లు గడుస్తున్నా పునః ప్రతిష్టాపణలపై దృష్టి పెట్టకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

