వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి ఏటిపరకాల పాయ బీట్ పరిధిలో ఓ మగపులి మృతి చెందింది. మృతిచెందిన పులికి సుమారు మూడేళ్ల వయసు ఉంటుందని అటవీశాఖ అధికారులు గుర్తించారు.
పులి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అటవీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

