వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 26 ఏళ్లు పూర్తవుతున్నాయి. 2012 నుంచి నీటి ఎత్తిపోత కొనసాగుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తోంది.
ఎంజీకేఎల్ఐ ద్వారా ప్రస్తుతం 4 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందుతోంది. పంపుహౌస్లు రెండుసార్లు మునిగినా మరమ్మతులతో సేవలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
