వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జరుగుతుండగా ప్రియురాలికి ఫోన్లో సందేశాలు పంపిన యువ బ్యాటర్కు బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం రూ.లక్ష జరిమానా విధించింది.
మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు, అధికారుల ప్రాంతంలో మొబైల్ వినియోగం నిషేధమని అధికారులు తెలిపారు. ఇది అవినీతి ఆరోపణలకు సంబంధించినది కాకపోయినా నిబంధనల ఉల్లంఘన కావడంతో జరిమానా విధించినట్లు వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

