Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:52 PM విశాఖపట్నంGeneral
మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖకు చెందిన జీటీ ప్రసాద్ భార్య, కోడలు నేహా దుర్మరణం చెందారు. శుభకార్యం కోసం వెళ్లిన కుటుంబంలో కళ్లెదుటే భార్య, కోడలు ప్రాణాలు కోల్పోవడంతో ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Comments

G
Loading comments...