వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
100కు పైగా కంపెనీలతో నేడు మెగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోని సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయంలో జూలై 25న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు.
పెన్ కమ్యూనిటీ, డీఈఈటీ తదితర సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5 వేలకు పైగా ఉద్యోగాలను అందించనున్నాయి. ఇందులో పాల్గొనడం పూర్తిగా ఉచితం.
Comments
Loading comments...