వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఈనెల 15న ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వార్షిక వేతనం రూ.3.80 లక్షల వరకు ఉంటుందని కళాశాల ప్రిన్సిపాల్ డా. సీహెచ్. శ్రీనివాస్ తెలిపారు.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాల కోసం 9840483358 లేదా 9989599695 నంబర్లను సంప్రదించవచ్చు.
Comments
Loading comments...

