Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డు అధ్యక్షులతో భూమన అభినయ్ రెడ్డి సమావేశం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 12, 2026 3:56 PM తిరుపతిGeneral
వార్డు అధ్యక్షులతో భూమన అభినయ్ రెడ్డి సమావేశం - Udayam
తిరుపతి ఎంఆర్ పల్లి వార్డు అధ్యక్షులతో వైసీపీ తిరుపతి ఇన్‌ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వైసీపీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Comments

G
Loading comments...