వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్ను మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మూల మధుగౌడ్, భవానీ సేన్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...
