వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, భరత్ డాకాలతో సమావేశమయ్యారు.
స్కైరూట్ తొలి ప్రయోగం కక్ష్యలోకి చేరడం భారత్ వాణిజ్య అంతరిక్ష ప్రయాణంలో మైలురాయి అని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ సంస్కరణలు ప్రైవేట్ స్టార్టప్లకు ఎంతో శక్తినిచ్చాయన్నారు.
Comments
Loading comments...
