Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రో ఇరిగేషన్ కంపెనీలతో మంత్రి తుమ్మల భేటీ

పవన్ కుమార్ Jul 25, 2026 1:51 PM హైదరాబాద్about 1 hour ago
మైక్రో ఇరిగేషన్ కంపెనీలతో మంత్రి తుమ్మల భేటీ - Udayam Digital
తెలంగాణ సచివాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఎల్-నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు డ్రిప్, తుంపర సేద్యం మేలైన మార్గమని ఆయన పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న డ్రిప్ పనులను వేగవంతం చేయాలని, ఆయిల్‌పామ్ సాగుకు తక్షణమే సదుపాయాలు కల్పించాలని కంపెనీలను ఆదేశించారు. రైతులకు అండగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...