వార్తలకు తిరిగి వెళ్లండి

కొరిశపాడు మండలం మేదరమెట్లలోని అద్దంకి రోడ్డుపై కుక్కల సంచారం ఎక్కువ కావడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుంపులుగా వస్తున్న కుక్కలతో ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రయాణించాలంటే భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

