వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ భూపాలపల్లి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను అధికారులు ఎత్తి ఉంచారు.
పిల్లర్లు కుంగిన ఘటన తర్వాత బ్యారేజీలో నీటిని నిల్వ చేయరాదన్న నిర్ణయంతో, 16.17 టీఎంసీల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ ‘సున్నా’గా ఉంది. బ్యారేజీలోకి వస్తున్న 4,17,720 క్యూసెక్కుల ఇన్ఫ్లోను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

