Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ మల్కాజిగిరిలో పైకప్పు పడి ఇద్దరికి గాయాలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 16, 2026 3:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మేడ్చల్ మల్కాజిగిరిలో పైకప్పు పడి ఇద్దరికి గాయాలు - Udayam
ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో గల తలారి బస్తీలో పెను ప్రమాదం తప్పింది. బస్తీ నివాసి తలారి యాదగిరి (40), ఆయన కుమార్తె వైష్ణవి (13) ఇంట్లో పనులు చేసుకుంటున్న సమయంలో పైకప్పు నుంచి భారీగా సిమెంట్ పెచ్చులు ఆదివారం ఒక్కసారిగా వారి పై పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...