వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోనూ ఓట్ల తొలగింపుపై అంచనాలు వెలువడ్డాయి. మేడ్చల్లో 29.30%, మల్కాజ్గిరిలో 37.30%, కుత్బుల్లాపూర్లో 35.99%, కూకట్పల్లిలో 32.81% ఓట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఉప్పల్లో 40.05%గా అంచనా నమోదైంది. అయితే జిల్లాలో మాత్రం డిజిటలైజేషన్ 63.92 శాతానికే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

