వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని అట్లాంటాలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరగగా, వెయ్యి మందికిపైగా వైద్యులు పాల్గొన్నారు.
ఈ వేదికగా తితిదే బోర్డు సభ్యులు శ్రీవారి వైద్య సేవపై ప్రెజెంటేషన్ ఇచ్చి, భక్తులకు నిస్వార్థంగా సేవనందించేందుకు ముందుకురావాలని వైద్యులను కోరారు.
Comments
Loading comments...

