Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య కళాశాలలు, సీట్ల పెంపుపై కేంద్రం ప్రకటన

పవని రెడ్డి Jul 24, 2026 6:17 PM అల్ ఇండియా about 1 hour ago
వైద్య కళాశాలలు, సీట్ల పెంపుపై కేంద్రం ప్రకటన - Udayam Digital
దేశంలో వైద్య విద్యను మెరుగుపరచడంలో భాగంగా గత కొద్ది సంవత్సరాలలో మెడికల్ కాలేజీలు, యూజీ, పీజీ సీట్ల సంఖ్యను భారీగా పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. మంత్రి అనుప్రియ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం కాలేజీల సంఖ్య 844కు, యూజీ సీట్లు 1.39 లక్షలకు పైగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచడమే దీని ప్రధాన ఉద్దేశం.

Comments

G
Loading comments...