వార్తలకు తిరిగి వెళ్లండి
పంచాయతీరాజ్ సిబ్బందికి వైద్య శిబిరం

జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సమర్థంగా పని చేయగలుగుతారన్నారు.
ఈ శిబిరంలో సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మందులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...