వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గేట్ ఎదుట ఆదివారం ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. జాతీయ రహదారిపై అడ్డంగా పడుకోవడంతో కొద్దిసేపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
రహదారిపై వాహనాలు వెళ్తున్న సమయంలో అతడు అడ్డంగా పడుకోవడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

