Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం కుంభకోణంపై జగన్ మౌనం

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:20 PM అమరావతిGeneral
మద్యం కుంభకోణంపై జగన్ మౌనం - Udayam
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి జగన్‌మోహన్‌రెడ్డే కర్త, కర్మ, క్రియ అని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. దీనిపై ఆయన ఎందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ పాలనలో నాసిరకం బ్రాండ్ల వల్ల వేలాది మంది మహిళల తాళిబొట్లు తెగిపోయాయని ఆరోపించారు. మెగా డీఎస్సీ భర్తీపై ఆ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...