వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి గురువారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గురువారం నాలుగు ఆపరేషన్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆపరేషన్లు చేయించుకునే మహిళలు మంగళవారం ఆస్పత్రికి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
గతంలో జిల్లాలో అత్యధికంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఆస్పత్రిగా మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి గుర్తింపు ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

