వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలస -తిమ్మాపురం మాస్టర్ ప్లాన్ రోడ్డు సమీపంలో గురువారం సాయంత్రం యువకుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై పీఎం పాలెం పోలీసులు త్వరితగతిన స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
శివశక్తినగర్ ప్రాంతాలకు చెందిన దాదాపు 20మంది యువకులు కలిసి నలుగురిపై దాడికి దిగగా, ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.సీఐ 6గురు యువకులపై కేసు నమోదు చేసారు.
Comments
Loading comments...

