వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్గా ఎంపికైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలపై శుభాకాంక్షలు తెలిపారు .
వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులను కాంగ్రెస్తో అనుసంధానం చేయడంలో ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తుందని భూపతి రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

