వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఎంబీబీఎస్ తొలి విడత కౌన్సెలింగ్కు నేటి ఉదయం 6 గంటల నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. తుది మెరిట్ జాబితాలో అర్హత పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
తొలి విడతలో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి విడతల్లో ఆప్షన్లు ఇచ్చేందుకు అర్హులు కాదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

