వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో నీట్ ర్యాంకర్లకు ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి, విడతల వారీగా సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.
కళాశాలలో 175 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ఈ ఏడాది మరో 25 సీట్లు పెరిగాయి. మూడు విడతల్లో కౌన్సెలింగ్ పూర్తి చేసి, సెప్టెంబర్ 10 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...

