Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఐటీలో ఎంబీఏ విద్యార్థులకు అంతర్జాతీయ నిపుణుడి ఉపన్యాసం

Follow Udayam on Google
రచన దేవి Aug 04, 2026 11:33 AM హన్మకొండ General
ఎన్‌ఐటీలో ఎంబీఏ విద్యార్థులకు అంతర్జాతీయ నిపుణుడి ఉపన్యాసం - Udayam
ఎన్‌ఐటీ వరంగల్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని యూనివర్సిటీ ఎట్ ఆల్బనీకి చెందిన ప్రొఫెసర్ గిరి కుమార్ తయి ఎంబీఏ విద్యార్థులకు అతిథి ఉపన్యాసం నిర్వహించారు. సాంకేతికత, వినియోగదారుల ప్రవర్తన, బిజినెస్ అనలిటిక్స్‌లో తాజా పరిశోధనలపై ఆయన విద్యార్థులకు వివరించారు.

Comments

G
Loading comments...