వార్తలకు తిరిగి వెళ్లండి

నైరుతి జపాన్ను 7.1 తీవ్రతతో భారీ భూకంపం కుదిపేసింది. ఈ పెనుప్రమాదం కారణంగా ప్రాణ, ఆస్తినష్టాల ముప్పుపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రకంపనల తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...
