Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:06 PM జాతీయంGeneral
మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు - Udayam
మారుతీ సుజుకీ ఎంపిక చేసిన కొన్ని కార్ల మోడళ్ల ధరలను రూ.20 వేల వరకు పెంచింది. సవరించిన ధరలు సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మే నుంచి ధరలు పెంచడం ఇది మూడోసారి.

Comments

G
Loading comments...