Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో 23 మంది అరెస్ట్‌

Follow Udayam on Google
Harika Sep 01, 2026 12:18 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
హత్య కేసులో 23 మంది అరెస్ట్‌ - Udayam
మణుగూరులో శివ హత్య కేసులో 27 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యక్తిగత గొడవలే హత్యకు కారణమని డీఎస్పీ వంగా రవీందర్‌రెడ్డి తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...