వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడి తోటలో రొటోవేటర్తో పని చేస్తుండగా మామిడి కొమ్మ తగలడంతో ట్రాక్టర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం (38) మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గాజులపెళ్లూరు సమీపంలో చోటుచేసుకుంది.
గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...
