వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇంకుడు గుంతలు లేని కొత్త ఇళ్లకు ఇంటి నంబర్, నల్లా కనెక్షన్ మంజూరు చేయబోమని స్పష్టం చేశారు.
ప్రతి వార్డులో నెల రోజుల్లో 30 ఇంకుడు గుంతలు నిర్మించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో సోక్పిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, దోమల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

