వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా జానపద కళాకారుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, కోశాధికారి నారాయణ, కార్యదర్శి మధుకర్ ఆధ్వర్యంలో 18 రంగాల కళాకారులు పాల్గొన్నారు.
గౌరవ అధ్యక్షుడిగా లచ్చన్న, అధ్యక్షుడిగా కిషన్, ప్రధాన కార్యదర్శిగా రాజేందర్ను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు కళాకారులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

