వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో ఈనెల 9న జరగనున్న జయహో బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు జరిగే సభకు బీసీలంతా భారీగా తరలిరావాలని కోరారు.
టీడీపీ ఆవిర్భావం నుంచే బీసీలకు అత్యధిక రాజకీయ అవకాశాలు దక్కాయని, 34 శాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత ఆ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

