వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేసియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
అంతకుముందు 6.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. వరుస ప్రకంపనలతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.
Comments
Loading comments...

