వార్తలకు తిరిగి వెళ్లండి

మైదా పిండిలో పోషకాలు తక్కువగా ఉండటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులను వేగంగా పెంచుతుంది. అందుకే మైదాకు బదులుగా రాగి పిండిని ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాగి పిండిలో క్యాల్షియం, ఐరన్, అమైనో అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. రోటీలు, లడ్డూలు వంటి వంటకాలకు ఇది అనుకూలం. ఎముకల బలానికి తోడ్పడే రాగి పిండిని అన్ని వయసుల వారు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Comments
Loading comments...
