వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వర్షాలు కురవకుండా, పంటలు పండకుండా బీఆర్ఎస్ నేత హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో హరీష్ రావు ఈ పూజలు చేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Comments
Loading comments...
