వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆరోపణలు చేశారు. హరీశ్రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుచ్చి, శివమొగ్గ పర్యటనలపై హరీశ్రావు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై హరీశ్రావు లేదా బీఆర్ఎస్ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.
Comments
Loading comments...
