వార్తలకు తిరిగి వెళ్లండి

ఉజ్జయిని మహాకాళి వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మానవాకార రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్ ఘాట్కు చేరుకున్న రోబోకు పూజారులు కంకణం కట్టి, రుద్రాక్ష మాల వేశారు. సంస్కృత మంత్రాలు పఠిస్తూ భక్తులతో ముచ్చటించిన ఈ రోబో విశేషంగా ఆకట్టుకుంది.
Comments
Loading comments...

