వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ నమ్మించి రూ.70 లక్షలు మోసగించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
బాధితుడు దర్శన్ సంతోష్ పాటిల్కు నకిలీ నియామక పత్రాలు, ఐడీ కార్డులు అందజేసి మోసం చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అమర్సింగ్ జాదవ్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
