Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందువుల వారసత్వాన్ని కాపాడిన మహారాణా ప్రతాప్: షా

Follow Udayam on Google
హరిక Aug 16, 2026 3:45 PM ఆల్ ఇండియా జాతీయ
రాజస్థాన్ నుంచి గుజరాత్ వరకు ప్రాంతం హిందువులదిగా ఉండటంలో మహారాణా ప్రతాప్ కీలక పాత్ర పోషించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రాంతీయ గుర్తింపు, వారసత్వాన్ని కాపాడటంలో ఆయన కీలకంగా నిలిచారని కొనియాడించారు.

Comments

G
Loading comments...