వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది దేవస్థానంలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అంకి నాగరాజు అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మంగళవారం వెల్లడించారు.
ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డితో పాటు సిబ్బంది నాగరాజు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

