Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌: పాడెపైనే సోదరుడికి రాఖీ

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:15 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌: పాడెపైనే సోదరుడికి రాఖీ - Udayam
రాఖీ పండగకు రెండు రోజుల ముందే తమ్ముడు మృతి చెందడంతో ఓ అక్క పాడెపైనే రాఖీ కట్టి కన్నీరుమున్నీరైంది. కురవికి చెందిన మోటపోతుల రమేశ్‌ (36) అనారోగ్యంతో మృతిచెందాడు. అంతిమయాత్రలో తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టి, మిఠాయి తినిపిస్తూ అక్క బోరున విలపించింది. ఈ హృదయవిదారక ఘటనతో అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. పది రోజుల క్రితమే రమేశ్‌ తండ్రి మృతిచెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...